22-ఏ రద్దు చేయాలి.. సామాన్యుడి భూమికి సంకెళ్లు వద్దు: గుజ్జ సత్యం
తెలంగాణలో 22-ఏ నిబంధన పేరుతో సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న భూ సమస్యలపై జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా చట్టబద్ధంగా తమ పేరుపై ఉన్న భూములు, ప్లాట్లు నిషేధిత జాబితాలో చిక్కుకోవడం, పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి రావడం, రిజిస్ట్రేషన్ నిలిచిపోవడంతో ఆస్తి విలువ కోల్పోయే పరిస్థితి ఏర్పడటం ప్రజలకు తీవ్ర నష్టమని ఆయన అన్నారు. భూ రక్షణ పేరుతో సామాన్యుడి ఆస్తి హక్కులను దెబ్బతీసే విధానం ఇక కొనసాగరాదని, తప్పులున్న రికార్డులను సరిచేసి పారదర్శక వ్యవస్థను తీసుకురావడంతో పాటు 22-ఏ నిబంధనను తక్షణమే రద్దు చేయాలని గుజ్జ సత్యం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
హైదరాబాద్: పనసపండు అంటే ఇష్టపడని వారు చాలా తక్కువ మందే ఉంటారు. తియ్యటి రుచి, ప్రత్యేకమైన సువాసనతో పనసపండు వేసవిలో ఎక్కువగా లభించే పండ్లలో ఒకటి. అయితే
15 ఏళ్ల యువకుడు వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శనతో క్రికెట్ అభిమానుల హృదయాలను దోచుకున్నాడు. తన విధ్వంసకర బ్యాటింగ్తో స్టార్ ప్లేయర్గా నిలిచాడు. అతడు
రాష్ట్రంలో భారీగా తహసీల్దార్లు (ఎమ్మార్వోలు) బదిలీ అయ్యారు. 12 మంది తహసీల్దార్లను బదిలీ చేస్తూ రెవెన్యూ శాఖ కార్యదర్శి డీఎస్ లోకేష్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ
ఇటీవలి కాలంలో మధుమేహం, రక్తంలో అధిక చక్కెర (బ్లడ్ షుగర్) సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సాధారణంగా ఇవి గుండె, మూత్రపిండాలు, కళ్లపై ప్రభావం చూపుతాయని అందరికీ తెలుసు.
జీవో 7 రద్దు తర్వాత ఫీజు రీయింబర్స్మెంట్పై స్పష్టత ఇవ్వాలని, బకాయిలను నెలకు రూ.500 కోట్ల చొప్పున విడుదల చేయాలని గుజ్జ సత్యం డిమాండ్.
రూ.లక్ష కోట్ల ప్రభుత్వ భూమిని రేవంత్ రెడ్డి సర్కార్ పెద్దలకు అప్పగిస్తోందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. శనివారం నాడు మీడియాతో మాట్లాడుతూ..
గుడివాడలోని ప్రసిద్ధ శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో కోటి రూపాయల విలువైన బంగారు కిరీటం మాయంపై దేవాదాయ శాఖ విచారణ చేపట్టింది. దేవాదాయ శాఖ అసిస్టెంట్
