జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్లో జరిగిన సమావేశంలో బీసీ నాయకులు బీసీ సబ్ప్లాన్ చట్టం అమలు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల, రూ.2500 కోట్ల ప్రత్యేక నిధి కేటాయింపు, 42 శాతం రిజర్వేషన్ల అమలు వంటి అంశాలపై ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీల హక్కుల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణ చేపట్టనున్నట్లు గుజ్జ సత్యం ప్రకటించారు.
గర్భధారణ సమయంలో చిన్న చిన్న విషయాలకే కోపం రావడం, ఎక్కువగా ఒత్తిడికి గురవడం చాలా మంది మహిళల్లో కనిపించే సాధారణ సమస్య. ఈ సమయంలో శరీరంలో హార్మోన్ల
15 ఏళ్ల యువకుడు వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శనతో క్రికెట్ అభిమానుల హృదయాలను దోచుకున్నాడు. తన విధ్వంసకర బ్యాటింగ్తో స్టార్ ప్లేయర్గా నిలిచాడు. అతడు
రాష్ట్రంలో భారీగా తహసీల్దార్లు (ఎమ్మార్వోలు) బదిలీ అయ్యారు. 12 మంది తహసీల్దార్లను బదిలీ చేస్తూ రెవెన్యూ శాఖ కార్యదర్శి డీఎస్ లోకేష్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ
ఇటీవల కాలంలో థైరాయిడ్ సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. నివేదికల ప్రకారం, భారతదేశంలో సుమారు 4.2 కోట్ల మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా కనిపిస్తున్న
నీట్ యూజీ 2026 పరీక్ష రద్దుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. నీట్ పేపర్ లీక్ ఘటనపై పారదర్శకంగా విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
వరంగల్లో భారీ సైబర్ మోసం (Cyber Fraud) కేసు వెలుగులోకి వచ్చింది. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో నకిలీ స్కీమ్ ద్వారా వరంగల్ నిట్ మాజీ ప్రొఫెసర్
గుడివాడలోని ప్రసిద్ధ శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో కోటి రూపాయల విలువైన బంగారు కిరీటం మాయంపై దేవాదాయ శాఖ విచారణ చేపట్టింది. దేవాదాయ శాఖ అసిస్టెంట్
