బీసీ కమిషన్ చైర్మన్ జి. నిరంజన్ను కలిసి వినతిపత్రం సమర్పించిన గుజ్జ సత్యం.. కులగణన, ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు, బీసీ కార్పొరేషన్ల నిధులపై సుదీర్ఘ చర్చ హైదరాబాద్:
పీహెచ్సీల్లో సీబీసీ సహా కీలక పరీక్షలు కరువు.. ర్యాపిడ్ టెస్టులతోనే సరి టీ-హబ్లో 134 పరీక్షలు జరగాల్సి ఉండగా కీలక పరీక్షలు నిలిపివేత రక్త నమూనాల కోసం
15 ఏళ్ల యువకుడు వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శనతో క్రికెట్ అభిమానుల హృదయాలను దోచుకున్నాడు. తన విధ్వంసకర బ్యాటింగ్తో స్టార్ ప్లేయర్గా నిలిచాడు. అతడు
రాష్ట్రంలో భారీగా తహసీల్దార్లు (ఎమ్మార్వోలు) బదిలీ అయ్యారు. 12 మంది తహసీల్దార్లను బదిలీ చేస్తూ రెవెన్యూ శాఖ కార్యదర్శి డీఎస్ లోకేష్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ
ఇటీవలి కాలంలో మధుమేహం, రక్తంలో అధిక చక్కెర (బ్లడ్ షుగర్) సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సాధారణంగా ఇవి గుండె, మూత్రపిండాలు, కళ్లపై ప్రభావం చూపుతాయని అందరికీ తెలుసు.
విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడమే ఉపాధ్యాయులకు లభించే గొప్ప గుర్తింపు అని ఎంపీ శ్రీభరత్ అన్నారు. ఏయూ వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో జిల్లా స్థాయి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో
రూ.లక్ష కోట్ల ప్రభుత్వ భూమిని రేవంత్ రెడ్డి సర్కార్ పెద్దలకు అప్పగిస్తోందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. శనివారం నాడు మీడియాతో మాట్లాడుతూ..
గణేశ్ మండపాలు, నిమజ్జన మార్గాల్లో విద్యుత్ భద్రతపై ప్రత్యేక దృష్టి.. 1912కు సమాచారం ఇవ్వాలని సూచన హనుమకొండ: గణపతి నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో విద్యుత్ ప్రమాదాలకు తావులేకుండా
