Author: Editor Post

News

22-ఏ రద్దు చేయాలి.. ప్రజల భూములపై ఈ ‘నిషేధం’ ఎందుకు? గుజ్జ సత్యం

22-ఏ రద్దు చేయాలి.. సామాన్యుడి భూమికి సంకెళ్లు వద్దు: గుజ్జ సత్యం

తెలంగాణలో 22-ఏ నిబంధన పేరుతో సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న భూ సమస్యలపై జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా చట్టబద్ధంగా తమ పేరుపై ఉన్న భూములు, ప్లాట్లు నిషేధిత జాబితాలో చిక్కుకోవడం, పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి రావడం, రిజిస్ట్రేషన్ నిలిచిపోవడంతో ఆస్తి విలువ కోల్పోయే పరిస్థితి ఏర్పడటం ప్రజలకు తీవ్ర నష్టమని ఆయన అన్నారు. భూ రక్షణ పేరుతో సామాన్యుడి ఆస్తి హక్కులను దెబ్బతీసే విధానం ఇక కొనసాగరాదని, తప్పులున్న రికార్డులను సరిచేసి పారదర్శక వ్యవస్థను తీసుకురావడంతో పాటు 22-ఏ నిబంధనను తక్షణమే రద్దు చేయాలని గుజ్జ సత్యం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Read More
News

కులగణన 2027 – బీసీల రాజకీయ భవిష్యత్తు…

కులగణన 2027 బీసీల సామాజిక, రాజకీయ భవిష్యత్తుకు కీలక మలుపు. దశాబ్దాలుగా ఖచ్చితమైన జనాభా గణాంకాల కోసం ఎదురుచూస్తున్న బీసీలకు ఈ లెక్కలు హక్కులు, రిజర్వేషన్లు, రాజకీయ ప్రాతినిధ్యంపై శాస్త్రీయ ఆధారం కల్పించనున్నాయి. అయితే జనాభాను లెక్కించడం మాత్రమే కాదు.. ఆ గణాంకాలను సముచిత ప్రాతినిధ్యం, సమాన అవకాశాలు, సామాజిక న్యాయంగా మార్చడమే అసలు సవాల్.

Read More
NewsPolitics

బీసీలకు జనాభా నిష్పత్తిలో రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి-గుజ్జ సత్యం

బీసీలకు జనాభా నిష్పత్తిలో రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం డిమాండ్ చేశారు. టీసీ ఇంటెలెక్టువల్ ఫోరమ్ వ్యవస్థాపక అధ్యక్షులు చిరంజీవి ఆధ్వర్యంలో జరిగిన సామాజిక న్యాయ పోరాట సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్లకు చట్టపరమైన రక్షణ కల్పించాలని, చట్టసభల్లో బీసీలకు తగిన ప్రాతినిధ్యం, బీసీ మహిళలకు ప్రత్యేక ఉపకోటా, కులగణనలో ఖచ్చితమైన వివరాలు నమోదు చేయాలని కోరారు.

Read More
NewsPolitics

బీసీ మహిళలకు సబ్‌కోటా, ఫీజు బకాయిల విడుదలకు డిమాండ్ – గుజ్జ సత్యం

నల్గొండలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ, మిరియాల యాదగిరి ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మహిళా రిజర్వేషన్‌లో బీసీ మహిళలకు ప్రత్యేక సబ్‌కోటా కల్పించాలని, తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం, విద్యార్థులకు విద్యా భరోసా కల్పించే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

Read More
NewsPolitics

జనగణన–2027: ప్రతి కులానికి యూనిక్ నేషనల్ కాస్ట్ కోడ్ తప్పనిసరి

“జనగణన అనేది కేవలం జనాభా లెక్కింపు ప్రక్రియ మాత్రమే కాదు; దేశ సామాజిక నిర్మాణానికి అద్దం పట్టే శాస్త్రీయ వ్యవస్థ. ఒకే కులానికి వేర్వేరు పేర్లు, ప్రాంతీయ భేదాలు, భాషా వైవిధ్యం ఉన్న భారతదేశంలో యూనిక్ నేషనల్ కాస్ట్ కోడ్ లేకుండా నిర్వహించే కులగణన అసంపూర్ణ డేటాకు దారితీసే ప్రమాదం ఉంది. జనగణన–2027ను విశ్వసనీయమైన సామాజిక డేటాబేస్‌గా తీర్చిదిద్దాలంటే ప్రతి గుర్తింపు పొందిన కులానికి యూనిక్ నేషనల్ కాస్ట్ కోడ్ కేటాయించడం కాలానుగుణ సంస్కరణ మాత్రమే కాదు, సామాజిక న్యాయాన్ని బలోపేతం చేసే చారిత్రాత్మక అవసరం కూడా….”

Read More
EducationNews

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను నెలకు రూ.500 కోట్ల చొప్పున విడుదల చేయాలి- గుజ్జ సత్యం

జీవో 7 రద్దు తర్వాత ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై స్పష్టత ఇవ్వాలని, బకాయిలను నెలకు రూ.500 కోట్ల చొప్పున విడుదల చేయాలని గుజ్జ సత్యం డిమాండ్.

Read More
EducationNews

ఫీజు రీయింబర్స్‌మెంట్ సంక్షోభం: బీసీ విద్యార్థుల చదువులతో చెలగాటం

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలతో తెలంగాణలో బీసీ విద్యార్థుల చదువులు సంక్షోభంలో. ప్రత్యేక విద్యా విధానం అవసరంపై గుజ్జ సత్యం సంపాదకీయం.

Read More
HealthUseful

రోజుకు ఒకటి…

డజను అరటిపండ్లు కొంటే… ఒకట్రెండు రోజుల్లోనే బాగా మగ్గిపోతాయి. దాంతో నచ్చక చెత్తబుట్టలో వేస్తాం. అలాంటప్పుడు రోజూ ఒక అరటిపండు చొప్పున ఫ్రెష్‌గా వారం పాటు తినాలంటే

Read More
NewsPoliticspublicTrendyUseful

విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై పోరుకు సిద్ధమైన బీజేపీ..

దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పాలనకు 12 ఏళ్లు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా జూన్ నెలంతా వివిధ అంశాలపై చర్చా కార్యక్రమాలకు బీజేపీ సిద్ధమైంది. ఈ

Read More