ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి
జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్లో జరిగిన సమావేశంలో బీసీ నాయకులు బీసీ సబ్ప్లాన్ చట్టం అమలు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల, రూ.2500 కోట్ల ప్రత్యేక నిధి కేటాయింపు, 42 శాతం రిజర్వేషన్ల అమలు వంటి అంశాలపై ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీల హక్కుల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణ చేపట్టనున్నట్లు గుజ్జ సత్యం ప్రకటించారు.
Read More