News

News

22-ఏ రద్దు చేయాలి.. ప్రజల భూములపై ఈ ‘నిషేధం’ ఎందుకు? గుజ్జ సత్యం

22-ఏ రద్దు చేయాలి.. సామాన్యుడి భూమికి సంకెళ్లు వద్దు: గుజ్జ సత్యం

తెలంగాణలో 22-ఏ నిబంధన పేరుతో సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న భూ సమస్యలపై జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా చట్టబద్ధంగా తమ పేరుపై ఉన్న భూములు, ప్లాట్లు నిషేధిత జాబితాలో చిక్కుకోవడం, పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి రావడం, రిజిస్ట్రేషన్ నిలిచిపోవడంతో ఆస్తి విలువ కోల్పోయే పరిస్థితి ఏర్పడటం ప్రజలకు తీవ్ర నష్టమని ఆయన అన్నారు. భూ రక్షణ పేరుతో సామాన్యుడి ఆస్తి హక్కులను దెబ్బతీసే విధానం ఇక కొనసాగరాదని, తప్పులున్న రికార్డులను సరిచేసి పారదర్శక వ్యవస్థను తీసుకురావడంతో పాటు 22-ఏ నిబంధనను తక్షణమే రద్దు చేయాలని గుజ్జ సత్యం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Read More
News

టాటా సన్స్ ఏజీఎమ్‌కు క్వోరమ్ దెబ్బ.. చరిత్రలో తొలిసారి వాయిదా

51.5% వాటా ఉన్న టాటా ట్రస్టుల ప్రతినిధి గైర్హాజరు • 30 నిమిషాల్లోనే ముగిసిన 108వ ఏజీఎమ్ • సెప్టెంబర్‌లో మళ్లీ నిర్వహించే అవకాశం ముంబై, ఆగస్టు

Read More
News

వరంగల్‌లో ఇంజనీరింగ్‌ విద్యకు తగ్గుతున్న క్రేజ్‌!

13 కాలేజీల్లో 2,173కు పైగా సీట్లు ఖాళీ • సీఎస్‌ఈ, ఏఐ, డేటా సైన్స్‌ కోర్సులకూ తగ్గిన డిమాండ్‌ • నాణ్యమైన ల్యాబ్‌లు, ఫ్యాకల్టీ, ప్లేస్‌మెంట్ల కొరతే

Read More
News

కొత్త చేయూత పింఛన్లపై సర్కారు కసరత్తు.. వృద్ధులకు మాత్రం షాక్!

హనుమకొండ జిల్లాలో ఏడు రకాల పింఛన్లకే దరఖాస్తుల స్వీకరణ | వృద్ధాప్య పింఛన్లకు అవకాశం లేక ఆందోళన | ఏళ్లుగా ఎదురుచూస్తున్న వేలాది మంది వృద్ధుల పరిస్థితి

Read More
News

కులగణన 2027 – బీసీల రాజకీయ భవిష్యత్తు…

కులగణన 2027 బీసీల సామాజిక, రాజకీయ భవిష్యత్తుకు కీలక మలుపు. దశాబ్దాలుగా ఖచ్చితమైన జనాభా గణాంకాల కోసం ఎదురుచూస్తున్న బీసీలకు ఈ లెక్కలు హక్కులు, రిజర్వేషన్లు, రాజకీయ ప్రాతినిధ్యంపై శాస్త్రీయ ఆధారం కల్పించనున్నాయి. అయితే జనాభాను లెక్కించడం మాత్రమే కాదు.. ఆ గణాంకాలను సముచిత ప్రాతినిధ్యం, సమాన అవకాశాలు, సామాజిక న్యాయంగా మార్చడమే అసలు సవాల్.

Read More
News

జార్ఖండ్ విద్యార్థుల ఆందోళనపై రాహుల్ గాంధీ కీలక స్పందన.. హేమంత్ సోరెన్‌కు లేఖ

జార్ఖండ్‌లో ఉధృతంగా విద్యార్థుల ఆందోళన జార్ఖండ్‌లో ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ విద్యార్థులు చేపట్టిన ఆందోళనపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్

Read More
News

అనసూయకు బిగ్ షాక్.. బోరబండ పోలీస్ స్టేషన్‌లో కేసు

హిందూమతంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ నేతల ఫిర్యాదు.. “సోషల్ మీడియాలో మాట్లాడేటప్పుడు జాగ్రత్త” అంటూ హెచ్చరిక హైదరాబాద్, ఆగస్టు 17: ప్రముఖ నటి, యాంకర్ అనసూయ

Read More
News

22-A భూముల పేరుతో సామాన్య ప్రజలను ఇబ్బంది పెడితే సహించేది లేదు: మంత్రి పొంగులేటి

హైదరాబాద్: తెలంగాణలో 22-A భూములు, నిషేధిత భూముల జాబితా, భూ రికార్డులు, రిజిస్ట్రేషన్ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. 22-A పేరుతో సామాన్య ప్రజలను ఇబ్బందులకు

Read More
News

ఏపీ అసెంబ్లీ లాబీలో అచ్చెన్నాయుడికి ప్రశంసలు.. బొత్సకు స్ట్రాంగ్ కౌంటర్‌తో వైసీపీ ఎమ్మెల్సీలు వెనక్కి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో మెగా డీఎస్సీపై జరిగిన చర్చ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు చేసిన ఘాటు వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మెగా DSCపై వైసీపీ

Read More
News

వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోవడం ప్రజలను అవమానించడమే: విష్ణుకుమార్ రాజు

జగన్‌ను ఎవరో పక్కదారి పట్టిస్తున్నారు.. ఇంట్లో కూర్చొని కలలు కనొద్దు 2029 ఎన్నికల్లో ప్రజలు వైసీపీ ఎమ్మెల్యేలకు ఎలా ఓటేస్తారు? 22ఏ భూములు, మెగా డీఎస్సీ అక్రమాలపై

Read More