Politics

NewsPolitics

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి

జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో బీసీ నాయకులు బీసీ సబ్‌ప్లాన్ చట్టం అమలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల, రూ.2500 కోట్ల ప్రత్యేక నిధి కేటాయింపు, 42 శాతం రిజర్వేషన్ల అమలు వంటి అంశాలపై ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీల హక్కుల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణ చేపట్టనున్నట్లు గుజ్జ సత్యం ప్రకటించారు.

Read More
NewsPoliticsTrendy

ఆపరేషన్ సిందూర్ 2.0కు సిద్ధం… ఆర్మీ చీఫ్ ద్వివేది

పాకిస్థాన్‌కు ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది (Upendra Dwivedi) గట్టి హెచ్చరిక చేశారు. అవసరమైతే ఆపరేషన్ సిందూర్ 2.0కు భారత సైనిక బలగాలు సర్వ సన్నద్ధంగా

Read More
NewsPoliticsViral

కొల్లూరు డబుల్ బెడ్‌రూం ఫ్లాట్ల అక్రమ అమ్మకాలు కలకలం

నోటరీల ద్వారా లబ్ధిదారుల వద్ద కొనుగోళ్లు రూ. 6 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు బేరాలు నాయకుల అనుచరులమని బెదిరింపులు, ప్రలోభాలుఆసియాలోనే అతిపెద్ద డబుల్‌

Read More
NewsPolitics

తెలంగాణపై నిశ్శబ్ద పునరాక్రమణ?

తెలంగాణ అస్తిత్వం, రాజకీయ స్పృహ, సాంస్కృతిక పునరాక్రమణపై గుజ్జ సత్యం విశ్లేషణాత్మక సంపాదకీయం. ప్రస్తుత తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు యాదృచ్ఛికమా? లేక తెలంగాణ భావజాలాన్ని బలహీనపరిచే వ్యూహాత్మక ప్రయత్నమా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ప్రాంతీయ రాజకీయాలు, నీటి వనరులు, విగ్రహ రాజకీయాలు, తెలంగాణ చైతన్యంపై లోతైన జర్నలిస్టిక్ విశ్లేషణ. తెలంగాణ ప్రజలు తప్పక చదవాల్సిన ప్రత్యేక కథనం.

గుజ్జ సత్యం
చీఫ్ ఎడిటర్, సత్య తెలంగాణ

Read More
NewsJobsPoliticsUsefulViral

తెలంగాణలో భారీగా ఎమ్మార్వోల బదిలీ

రాష్ట్రంలో భారీగా తహసీల్దార్లు (ఎమ్మార్వోలు) బదిలీ అయ్యారు. 12 మంది తహసీల్దార్లను బదిలీ చేస్తూ రెవెన్యూ శాఖ కార్యదర్శి డీఎస్ లోకేష్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ

Read More
NewsPolitics

ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి

జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం నేతృత్వంలోని బీసీ నాయకుల ప్రతినిధి బృందం తెలంగాణ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును సచివాలయంలో కలిసి విద్యార్థుల పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థుల భవిష్యత్తుపై నిధుల ఆలస్యం తీవ్ర ప్రభావం చూపుతోందని పేర్కొంటూ, విద్యార్థుల సమస్యలు మరియు పలు బీసీ సంక్షేమ అంశాలపై గుజ్జ సత్యం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Read More
NewsPoliticsUseful

జనగణనలో కులగణన చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పుపై కాంగ్రెస్ హర్షం

జనగణనలో కులగణన చేపట్టాలన్న సుప్రీంకోర్టు తీర్పుపై కాంగ్రెస్ హర్షం వ్యక్తం చేసింది. సుప్రీం కోర్టు తీర్పును టీపీసీసీ చీఫ్ మహేశ్‌ కుమార్ గౌడ్ స్వాగతించారు. సామాజిక, ఆర్థిక

Read More
NewsPolitics

ఫీజుల రియంబర్స్మెంట్ స్కీం ఎత్తివేసే కుట్రలు మానుకోవాలి: గుజ్జ సత్యం

రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రూ.8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం డిమాండ్ చేశారు. కాచిగూడలో నిర్వహించిన అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో ఆర్. కృష్ణయ్య, మధుసూదనా చారి పాల్గొని GO-07పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రయోగాలు చేస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు.

Read More
NewsPoliticsUseful

సర్వేలో పాల్గొనండి – బీసీల భవిష్యత్తు నిర్మించండి!

బీసీ సమాజ అభివృద్ధి కోసం నిర్వహిస్తున్న ఈ సర్వే ప్రతి కుటుంబ భవిష్యత్తును ప్రభావితం చేసే ముఖ్యమైన కార్యక్రమం.మన సంఖ్య, మన సమస్యలు, మన అవసరాలు ప్రభుత్వానికి

Read More