Politics

NewsPolitics

బీసీలకు జనాభా నిష్పత్తిలో రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి-గుజ్జ సత్యం

బీసీలకు జనాభా నిష్పత్తిలో రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం డిమాండ్ చేశారు. టీసీ ఇంటెలెక్టువల్ ఫోరమ్ వ్యవస్థాపక అధ్యక్షులు చిరంజీవి ఆధ్వర్యంలో జరిగిన సామాజిక న్యాయ పోరాట సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్లకు చట్టపరమైన రక్షణ కల్పించాలని, చట్టసభల్లో బీసీలకు తగిన ప్రాతినిధ్యం, బీసీ మహిళలకు ప్రత్యేక ఉపకోటా, కులగణనలో ఖచ్చితమైన వివరాలు నమోదు చేయాలని కోరారు.

Read More
NewsPolitics

బీసీ మహిళలకు సబ్‌కోటా, ఫీజు బకాయిల విడుదలకు డిమాండ్ – గుజ్జ సత్యం

నల్గొండలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ, మిరియాల యాదగిరి ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మహిళా రిజర్వేషన్‌లో బీసీ మహిళలకు ప్రత్యేక సబ్‌కోటా కల్పించాలని, తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం, విద్యార్థులకు విద్యా భరోసా కల్పించే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

Read More
NewsPolitics

జనగణన–2027: ప్రతి కులానికి యూనిక్ నేషనల్ కాస్ట్ కోడ్ తప్పనిసరి

“జనగణన అనేది కేవలం జనాభా లెక్కింపు ప్రక్రియ మాత్రమే కాదు; దేశ సామాజిక నిర్మాణానికి అద్దం పట్టే శాస్త్రీయ వ్యవస్థ. ఒకే కులానికి వేర్వేరు పేర్లు, ప్రాంతీయ భేదాలు, భాషా వైవిధ్యం ఉన్న భారతదేశంలో యూనిక్ నేషనల్ కాస్ట్ కోడ్ లేకుండా నిర్వహించే కులగణన అసంపూర్ణ డేటాకు దారితీసే ప్రమాదం ఉంది. జనగణన–2027ను విశ్వసనీయమైన సామాజిక డేటాబేస్‌గా తీర్చిదిద్దాలంటే ప్రతి గుర్తింపు పొందిన కులానికి యూనిక్ నేషనల్ కాస్ట్ కోడ్ కేటాయించడం కాలానుగుణ సంస్కరణ మాత్రమే కాదు, సామాజిక న్యాయాన్ని బలోపేతం చేసే చారిత్రాత్మక అవసరం కూడా….”

Read More
NewsPoliticspublicTrendyUseful

విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై పోరుకు సిద్ధమైన బీజేపీ..

దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పాలనకు 12 ఏళ్లు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా జూన్ నెలంతా వివిధ అంశాలపై చర్చా కార్యక్రమాలకు బీజేపీ సిద్ధమైంది. ఈ

Read More
NewsPoliticspublicTechViral

సుప్రీంకోర్టుకు వెళ్లి ప్రభుత్వ భూములను కాపాడుతాం: కవిత

రూ.లక్ష కోట్ల ప్రభుత్వ భూమిని రేవంత్ రెడ్డి సర్కార్ పెద్దలకు అప్పగిస్తోందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. శనివారం నాడు మీడియాతో మాట్లాడుతూ..

Read More
NewsPolitics

బీసీ కార్పొరేషన్లు – ఆశల నుంచి ఆవేదన వరకు…

తెలంగాణలో మెజారిటీ వర్గాల అభివృద్ధికి ఏర్పాటు చేసిన సంస్థలు ఆశించిన ఫలితాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నాయి? బడ్జెట్, విడుదలలు, అమలుపై ఒక విశ్లేషణ…

Read More
NewsPoliticsUseful

రేపటి నుంచి భూముల ధరల పెంపు: మంత్రి పొంగులేటి

మార్కెట్ వ్యాల్యూ ప్రకారం భూముల ధరలు శుక్రవారం నుంచి పెరుగుతాయని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. భూముల ధరలు ఏరియాను బట్టి 50

Read More
NewsPoliticsTrendy

తెలంగాణకు OG కేసీఆర్.. వేరే ఎవరూ అవసరం లేదు: కేటీఆర్

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ కచ్చితంగా ఇక్కడి భూమి పుత్రుల జాగీరే

Read More
CelebrityNewsPoliticsTrendyViral

జనసేన హౌస్‌మోషన్ పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు

జన‌సేన హౌస్‌మోషన్ పిటిషన్‌‌ విచారణకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. వెకేషన్ బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచిస్తూ ఈ వ్యాజ్యాన్ని తిరస్కరించింది. ఇప్పటికిప్పుడు పిటిషన్‌ను విచారణ చేయలేమని

Read More