Politics

NewsPolitics

“కాక్రోచ్ జనతా పార్టీ”: రాజకీయ వ్యంగ్యమా? డిజిటల్ విషవాయువా? ప్రజాస్వామ్యానికి కొత్త పరీక్షా?

“కాక్రోచ్ జనతా పార్టీ” పేరుతో వైరల్ అవుతున్న AI ఆధారిత రాజకీయ వ్యంగ్య ప్రచారం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇది కేవలం వినోదాత్మక రాజకీయ వ్యంగ్యమా? లేక డిజిటల్ యుగంలో ప్రజాస్వామ్యాన్ని ప్రభావితం చేసే కొత్త దుష్ప్రచార ధోరణామా? అభివ్యక్తి స్వేచ్ఛ, రాజకీయ విమర్శ, ఫేక్ న్యూస్, AI ప్రభావం – ఈ అంశాలన్నింటినీ సమతుల్యంగా విశ్లేషిస్తూ సత్యతెలంగాణ సంపాదకీయం.

Read More
NewsPolitics

కుల గణనపై సుప్రీంకోర్టు వైఖరి సామాజిక న్యాయానికి కొత్త దిశ – గుజ్జ సత్యం

కుల గణనపై సుప్రీంకోర్టు తాజా వైఖరి సామాజిక న్యాయ దిశగా కీలక మలుపుగా మారిందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం అన్నారు. బీసీల అసలు జనాభా, ప్రాతినిధ్యం, హక్కులపై స్పష్టతకు కుల గణన అవసరమని పేర్కొంటూ, వాస్తవ డేటాతోనే సమానత్వం సాధ్యమని అభిప్రాయపడ్డారు.

Read More
EducationNewsPoliticsTrendy

నీట్ పరీక్ష రద్దుపై పారదర్శక విచారణ జరగాల్సిందే: సీఎం రేవంత్ రెడ్డి

నీట్ యూజీ 2026 పరీక్ష రద్దుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. నీట్ పేపర్ లీక్ ఘటనపై పారదర్శకంగా విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

Read More
NewsPolitics

తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన బండి భగీరథ్

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి భగీరథ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన పోక్సో కేసులో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని, అలాగే కేసును

Read More
NewsPolitics

మోడీ సూత్రాలు..!ఆర్థిక తుఫాన్‌కు ముందు మోగే సైరన్లు..!!

దేశ ఆర్థిక వ్యవస్థపై పెరుగుతున్న ఒత్తిళ్లు, ఇంధన సంక్షోభం, విదేశీ మారక నిల్వల ఆందోళనల మధ్య ప్రధాని మోడీ చెప్పిన “పది సూత్రాలు” దేశానికి హెచ్చరికలా మారాయా? “త్యాగం ఎప్పటికీ సామాన్యుడిదేనా?” అనే ప్రశ్నతో సత్య తెలంగాణ సంపాదకీయం లో గుజ్జ సత్యం చేసిన విశ్లేషణ… రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ, ప్రజల జీవన భారం మధ్య ఉన్న అసలు వాస్తవాలను వెలికితీసే ప్రత్యేక చర్చ.

Read More
NewsPolitics

తెలంగాణ నూతన డీజీపీగా సీవీ ఆనంద్ బాధ్యతల స్వీకారం

తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ అధికారికంగా బాధ్యతలు స్వీకరించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ బాధ్యతల స్వీకార

Read More
NewsPolitics

ఫీజు రీయింబర్స్మెంట్ ‌హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం వెంటనే కౌంటర్ దాఖలు చేయాలి : బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం

ఫీజు రీయింబర్స్మెంట్ అంశంపై ప్రభుత్వం ఆలస్యం చేస్తుండటంతో విద్యార్థుల భవిష్యత్తుపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. హైకోర్టు తాజా తీర్పుపై వెంటనే కౌంటర్ దాఖలు చేసి, ఫుల్ బెంచ్‌కు అప్పీల్ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులు ఈ పథకంపై ఆధారపడి ఉన్నారని ఆయన పేర్కొన్నారు.

Read More
NewsPolitics

జనగణనలో మీ పాత్ర కీలకం – బీసీలకు న్యాయం ఖచ్చితమైన డేటాతోనే: గుజ్జ సత్యం

తెలంగాణలో జనగణన సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రారంభమవడంతో, ప్రజలు ఖచ్చితమైన వివరాలు నమోదు చేయాలని గుజ్జ సత్యం పిలుపునిచ్చారు. బీసీలకు న్యాయం జరగాలంటే నిజమైన డేటా అత్యంత కీలకమని ఆయన స్పష్టం చేశారు.

Read More
NewsPolitics

లెక్కల్లో ఉంటేనే హక్కులు… బీసీలకు గుజ్జ సత్యం పిలుపు

డిజిటల్ జనగణన–2027 బీసీ వర్గాలకు చారిత్రాత్మక అవకాశంగా మారుతోంది. స్వయంనమోదు విధానం ద్వారా ఖచ్చితమైన గణాంకాలు సేకరించడం వల్ల సామాజిక న్యాయం, రిజర్వేషన్లు, బడ్జెట్ కేటాయింపుల్లో సమానత్వం సాధించేందుకు బలమైన ఆధారం ఏర్పడనుంది. “లెక్కల్లో ఉంటేనే హక్కులు” అన్న నినాదంతో ప్రతి బీసీ కుటుంబం తప్పనిసరిగా పాల్గొనాల్సిన అవసరం ఉందని పిలుపు.

Read More
NewsPolitics

మోయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి బెయిల్ मंजూరు

మోయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ

Read More