ఫీజుల రియంబర్స్మెంట్ స్కీం ఎత్తివేసే కుట్రలు మానుకోవాలి: గుజ్జ సత్యం
రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న రూ.8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం డిమాండ్ చేశారు. కాచిగూడలో నిర్వహించిన అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో ఆర్. కృష్ణయ్య, మధుసూదనా చారి పాల్గొని GO-07పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రయోగాలు చేస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు.
Read More