లెక్కల్లో ఉంటేనే హక్కులు… బీసీలకు గుజ్జ సత్యం పిలుపు
డిజిటల్ జనగణన–2027 బీసీ వర్గాలకు చారిత్రాత్మక అవకాశంగా మారుతోంది. స్వయంనమోదు విధానం ద్వారా ఖచ్చితమైన గణాంకాలు సేకరించడం వల్ల సామాజిక న్యాయం, రిజర్వేషన్లు, బడ్జెట్ కేటాయింపుల్లో సమానత్వం సాధించేందుకు బలమైన ఆధారం ఏర్పడనుంది. “లెక్కల్లో ఉంటేనే హక్కులు” అన్న నినాదంతో ప్రతి బీసీ కుటుంబం తప్పనిసరిగా పాల్గొనాల్సిన అవసరం ఉందని పిలుపు.
Read More