ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్రావు గారు (90) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన
నేటి వేగవంతమైన జీవనశైలిలో అతిగా తినడం (Overeating) ఒక సాధారణ అలవాటుగా మారింది. కానీ ఈ అలవాటు క్రమంగా శరీరంపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా బరువు
మనిషి జీవితంలో సంపదలు, పదవులు, హోదాలు ఎన్నో ఉంటాయి. కానీ మనిషిని నిజంగా గొప్పవాడిగా నిలబెట్టేది ఒకే ఒక గుణం — సాటి మనిషిని గౌరవించే మనసు.ఈ
నిరుద్యోగ యువతకు మంచి అవకాశం లభిస్తోంది. వికారాబాద్ జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయం ఆధ్వర్యంలో మార్చి 5వ తేదీ గురువారం జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని జిల్లా
శ్రీ పరాభవ నామ సంవత్సరం (Parabhava Nama Samvatsaram)ఉగాది నుంచి ప్రారంభమై వచ్చే ఉగాది వరకు కొనసాగుతుంది. తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరానికి ఒక ప్రత్యేక
విద్యార్థుల నుంచే ఫీజులు వసూలు చేసుకోవాలని హైకోర్టు చేసిన సూచనపై గుజ్జ సత్యం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. “సామాజిక వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా ఇలాంటి సూచనలు ఇవ్వడం సరికాదు. హైకోర్టు తన సూచనను పునః సమీక్షించి విరమించుకోవాలి” అని అన్నారు.
వరంగల్లో భారీ సైబర్ మోసం (Cyber Fraud) కేసు వెలుగులోకి వచ్చింది. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో నకిలీ స్కీమ్ ద్వారా వరంగల్ నిట్ మాజీ ప్రొఫెసర్
భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం (Sitarama Kalyanam 2026) అంగరంగ వైభవంగా జరిగింది. భద్రాచలం సీతారాముల కల్యాణం, శ్రీరామ నవమి 2026, భద్రాద్రి రాములవారి కల్యాణం
