వడదెబ్బతో ఒక్కరోజే 40 మంది మృతి
భానుడి ప్రతాపంతో రాష్ట్రం భగ్గుమంటోంది.. మునుపెన్నడూ లేని విధంగా వడగాలులు వీస్తుండటంతో జనం విలవిల్లాడుతున్నారు. వరుసగా రెండో రోజూ వడదెబ్బతో 30కిపైగానే మరణాలు చోటుచేసుకున్నాయి. శనివారం వడదెబ్బకు
Read Moreభానుడి ప్రతాపంతో రాష్ట్రం భగ్గుమంటోంది.. మునుపెన్నడూ లేని విధంగా వడగాలులు వీస్తుండటంతో జనం విలవిల్లాడుతున్నారు. వరుసగా రెండో రోజూ వడదెబ్బతో 30కిపైగానే మరణాలు చోటుచేసుకున్నాయి. శనివారం వడదెబ్బకు
Read Moreరాష్ట్రంలో పెండింగ్లో ఉన్న రూ.8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం డిమాండ్ చేశారు. కాచిగూడలో నిర్వహించిన అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో ఆర్. కృష్ణయ్య, మధుసూదనా చారి పాల్గొని GO-07పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రయోగాలు చేస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు.
Read Moreతెలంగాణలో జరుగుతున్న హౌస్ లిస్టింగ్ సర్వేలో సమన్వయ లోపాలు, డూప్లికేట్ నమోదు, ఫీల్డ్ స్థాయి గందరగోళంపై గుజ్జా సత్యం ఆందోళన వ్యక్తం చేశారు.సెల్ఫ్ ఎన్యూమరేషన్ ద్వారా ఇప్పటికే
Read Moreపహల్గామ్ ఉగ్రదాడి.. ఎన్ఐఏ ఛార్జ్షీట్లో సంచలన విషయాలు..గత ఏడాది ఏప్రిల్ 22వ తేదీన జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిపై నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (ఎన్ఐఏ) దాఖలు చేసిన ఛార్జ్షీట్లో
Read Moreబీసీ సమాజ అభివృద్ధి కోసం నిర్వహిస్తున్న ఈ సర్వే ప్రతి కుటుంబ భవిష్యత్తును ప్రభావితం చేసే ముఖ్యమైన కార్యక్రమం.మన సంఖ్య, మన సమస్యలు, మన అవసరాలు ప్రభుత్వానికి
Read Moreఉప్పల్ స్టేడియం దగ్గర బ్లాక్లో ఐపీఎల్ టికెట్ల దందా హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం దగ్గర బ్లాక్లో ఐపీఎల్ టికెట్ల దందా కలకలం రేపింది. బహిరంగంగానే స్టేడియం బయట
Read More“కాక్రోచ్ జనతా పార్టీ” పేరుతో వైరల్ అవుతున్న AI ఆధారిత రాజకీయ వ్యంగ్య ప్రచారం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇది కేవలం వినోదాత్మక రాజకీయ వ్యంగ్యమా? లేక డిజిటల్ యుగంలో ప్రజాస్వామ్యాన్ని ప్రభావితం చేసే కొత్త దుష్ప్రచార ధోరణామా? అభివ్యక్తి స్వేచ్ఛ, రాజకీయ విమర్శ, ఫేక్ న్యూస్, AI ప్రభావం – ఈ అంశాలన్నింటినీ సమతుల్యంగా విశ్లేషిస్తూ సత్యతెలంగాణ సంపాదకీయం.
Read Moreగుడివాడలోని ప్రసిద్ధ శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో కోటి రూపాయల విలువైన బంగారు కిరీటం మాయంపై దేవాదాయ శాఖ విచారణ చేపట్టింది. దేవాదాయ శాఖ అసిస్టెంట్
Read Moreమహిళా సాధికారత కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. మే 25 నుంచి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా ‘మహిళా వారోత్సవాలు’ నిర్వహించనుంది. ప్రజా పాలన –
Read Moreవేసవిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో చాలామంది డీహైడ్రేషన్ నుంచి రక్షణ కోసం ఓఆర్ఎస్ తాగుతారు. కొంతమంది అయితే రోజంతా ఓఆర్ఎస్ కలిపిన నీటినే తాగడం అలవాటుగా
Read More