Trendy

NewsPoliticsTrendy

ఐదు ప్రాంతాల్లో అసెంబ్లీ ఎన్నికలు.. ఈసీ షెడ్యూల్ విడుదల

దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్న అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections)2026 కు సంబంధించి కీలక ప్రకటన వెలువడింది. భారత ఎన్నికల సంఘం తాజా ప్రకటన ప్రకారం భారత అసెంబ్లీ

Read More
EducationNewsTrendy

తెలంగాణ విద్యా విధానంలో సామాజిక న్యాయం తప్పనిసరి: గుజ్జ సత్యం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర విద్యా విధానం (Telangana Education Policy) రూపకల్పనలో సామాజిక న్యాయం ప్రధాన ప్రమాణంగా ఉండాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు,

Read More
NewsPoliticsTrendy

తెలంగాణలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత నిజమే.. మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన

తెలంగాణలో కమర్షియల్ వంట గ్యాస్ సిలిండర్ల కొరత (Commercial LPG Cylinder Shortage) ఉందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి Uttam Kumar Reddy స్పష్టం

Read More
EducationNewsTrendy

తెలంగాణలో హాఫ్‌డే స్కూల్స్: మార్చి 15 నుంచి కొత్త టైమింగ్స్ అమలు

వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ పాఠశాలల పనివేళల్లో మార్పులు చేయాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని

Read More
NewsPoliticsTrendy

కవితకు మళ్లీ సీబీఐ నోటీసులు..! ఢిల్లీ లిక్కర్ కేసులో కొత్త మలుపు

ఢిల్లీ మద్యం కేసు (Delhi Liquor Case) మళ్లీ రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు Kalvakuntla Kavitha కు Central Bureau of

Read More
NewsTrendyViral

జైశంకర్ చర్చల ఫలితం… భారత నౌకలకు హోర్ముజ్ మార్గం తెరిచిన ఇరాన్!

ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తీవ్రంగా మారుతున్న నేపథ్యంలో భారత్‌కు ఇరాన్ కీలక ఉపశమనం కలిగించింది. హోర్ముజ్ జలసంధి గుండా భారతీయ ట్యాంకర్లు ప్రయాణించేందుకు టెహ్రాన్ అనుమతి ఇచ్చింది.

Read More
NewsTrendyViral

వెలుగుమట్ల భూదాన్ భూమి బాధితులకు తక్షణ న్యాయం చేయాలి: గుజ్జ సత్యం గట్టి డిమాండ్

ఖమ్మం వెలుగుమట్లలో భూదాన్ భూముల వివాదంపై తీవ్ర ఆందోళన (Velugumatla Bhoodan Land) ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో భూదాన్ భూముల సమస్యతో ఇళ్లు కోల్పోయిన బాధిత కుటుంబాలకు

Read More
NewsTrendy

పశ్చిమాసియా ఉద్రిక్తతలు: గల్ఫ్ దేశాల్లో భారతీయుల భద్రతపై జైశంకర్ కీలక ప్రకటన

పశ్చిమాసియా దేశాల్లో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై(West Asia Crisis) కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ సోమవారం రాజ్యసభలో కీలక ప్రకటన చేశారు. పశ్చిమాసియా ప్రాంతంలోని పరిణామాలను

Read More
NewsTrendyViral

భారత్ వద్ద 250 మిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వలు

పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, అలాగే హోర్ముజ్ జలసంధి మూసివేతపై వస్తున్న వార్తల నేపథ్యంలో భారతదేశంలో ఇంధన సరఫరాపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో చమురు నిల్వలు(250 million barrels

Read More