News

రక్షాబంధన్‌ 2026.. రాఖీ కట్టేందుకు శుభ ముహూర్తం ఇదే!

అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకునే పండుగ రక్షాబంధన్‌. ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమి రోజున ఈ వేడుకను నిర్వహిస్తారు. అయితే 2026లో పౌర్ణమి తిథి రెండు తేదీల్లో కొనసాగడంతో రక్షాబంధన్‌ ఎప్పుడు జరుపుకోవాలనే విషయంలో కొంత గందరగోళం నెలకొంది. కొందరు ఆగస్టు 27న, మరికొందరు ఆగస్టు 28న పండుగ అని చెబుతున్నారు.2026లో రక్షాబంధన్‌ పండుగ ఆగస్టు 28న వస్తోంది. శ్రావణ మాసంలోని పౌర్ణమి తిథిని ఆధారంగా చేసుకుని ఈ పండుగను నిర్వహిస్తారు. ఈసారి పౌర్ణమి తిథి ఆగస్టు 27న ప్రారంభమై, ఆగస్టు 28న ఉదయం సుమారు 9:48 గంటలకు ముగుస్తుంది. పౌర్ణమి రెండు తేదీల్లో కొనసాగుతున్నప్పటికీ.. పండుగను ఆగస్టు 28న జరుపుకోవాలని పరిగణిస్తున్నారు

To get more interesting news, click the link below.

Telangana TV

Raksha Bandhan is a festival that symbolizes the bond of love and affection between brothers and sisters. It is celebrated annually on the day of the Shravana Purnima (full moon). However, since the Purnima *tithi* (lunar day) spans two dates in 2026, there is some confusion regarding when to celebrate the festival; some say it falls on August 27, while others claim it is on August 28.
Satya Telangana is a Telugu daily newspaper delivering the latest news and updates
Share this:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *