జైశంకర్ చర్చల ఫలితం… భారత నౌకలకు హోర్ముజ్ మార్గం తెరిచిన ఇరాన్!
ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తీవ్రంగా మారుతున్న నేపథ్యంలో భారత్కు ఇరాన్ కీలక ఉపశమనం కలిగించింది. హోర్ముజ్ జలసంధి గుండా భారతీయ ట్యాంకర్లు ప్రయాణించేందుకు టెహ్రాన్ అనుమతి ఇచ్చింది.
Read More