13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్పై చర్చ: సీఎం చంద్రబాబు
అమరావతి, మార్చి 6(సత్యతెలంగాణ ): రాష్ట్రంలో 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై నిషేధం విధించే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.
Read More