6వ తరగతి నుంచే త్రిభాషా సూత్రం తప్పనిసరి: NEP-2020కు అనుగుణంగా సీబీఎస్ఈ కీలక నిర్ణయం
దేశంలో త్రిభాషా సూత్రం మరోసారి చర్చనీయాంశంగా మారింది. జాతీయ విద్యా విధానం (NEP-2020) మార్గదర్శకాలకు అనుగుణంగా 6వ తరగతి నుంచే మూడో భాషను తప్పనిసరిగా ప్రవేశపెట్టాలని సెంట్రల్
Read More