తెలంగాణలో బీసీలు దశాబ్దాలుగా సామాజిక, ఆర్థికంగా వెనుకబడి ఉన్నాయి. స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు అమలు చేయడం ద్వారా వారికి న్యాయం జరగాలి.
హైదరాబాద్, మార్చి 07(సత్య తెలంగాణ): కొత్తపేట్ డాక్టర్స్ కాలనీలోని లక్ష్మీ వైట్ హౌస్ షాపింగ్ కాంప్లెక్స్ మరియు ఆబిడ్స్ బ్రాంచ్ నందు ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలన్నీ ప్రభుత్వం చెల్లించే వరకు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో ఉద్యమాన్ని దశల వారీగా ఉద్ధృతం చేస్తామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం మంగళ వారం ఒక ప్రకటనలో హెచ్చరించారు.
