బీసీలకు తీరని అన్యాయం. తెలంగాణను స్తంభింపజేస్తాం : ఆర్ కృష్ణయ్య
బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడంతో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని బీసీ సంఘం అధినేత ఆర్ కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు వద్ద జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యంతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
Read More